వర్షాకాలం మొదలు కాబోతున్నది. ఈ కాలంలో వాహనాలను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే.. వానలతో వాటికి నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి, భారీ వర్షాలు మొదలుకాకముందే.. వాహనాల విషయంలో కొన్ని ముందుజ�
Corona | కరోనా కేసులు(Corona Cases) మళ్లీ పెరుగుతుండడంతో ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రర్త చర్యలు తీసుకుంటుందని ఏపీ వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎంటి. కృష్ణబాబు(Krishna Babu) వెల్లడించారు.
గ్రామీణాభివృద్ధికి రాష్ట్ర సర్కారు కొత్త దిశను చూపుతున్నది. నగరాలు, పట్టణాలకు దీటుగా గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ఒకప్పుడు పల్లెలంటే చెత్తాచెదారం, మురికి కాలువలతో అధ్వానంగా ఉండేవి. ఇప్పుడు ఏ �
మంత్రి ఎర్రబెల్లి | ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.