సుమారు నాలుగు నెలల విరామం తర్వాత రాకెట్ పట్టిన భారత స్టార్ షట్లర్ శ్రీకాంత్ మకావు ఓపెన్లో మెరిశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్.. 21-14, 21-15తో డేనిల్ డుబొవెంకో (ఇజ్రాయెల్
ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు తొలి రౌండ్లోనే వెనుదిరిగి మరోసారి నిరాశపరిచింది. మహిళల డబుల్స
ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల మెరుగైన ప్రదర్శన కొనసాగుతున్నది. ఆకాశ్ సాంగ్వాన్(67కి), నిశాంత్దేవ్(71కి) ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించారు.