బీజేపీ-శివసేన కూటమి అధికారంలో ఉన్న మహారాష్ట్రలో మరో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. రూ.1800 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్ధ్ పవార్కు చెందిన అమెడియా ఎంటర్ప్రైజ�
Car Parking | మహారాష్ట్ర (Maharashtra) రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ కీలక ప్రకటన చేశారు. కొనుగోలుదారు పార్కింగ్ స్థలం చూపించకుంటే తమ వాహనానికి రిజిస్ట్రేషన్ చేయబోమని ప్రకటించారు.
కారు కొనాలనుకుంటున్నారా? అయితే దానిని పార్కింగ్ చేయడానికి మీకు తప్పనిసరిగా స్థలం ఉండాల్సిందే. లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లో కార్లను అమ్మరు. ఈ కొత్త పాలసీని మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయనుంద�
Car Parking | మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఓ కొత్త ప్రతిపాదనను అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.