Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరస్మరణీయంగా మారింది. ఆయన తన సినీ ప్రయాణాన్ని 1978లో ప్రారంభించి, 47 ఏళ్లుగా ప్రేక్షక హృదయాల్లో నిలిచిపోయారు. తన తొలి చిత్రం "ప్రాణం ఖరీదు" విడుదలై నేటి�
తెలుగు తెరపై పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు కె.వాసు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
K Vasu | తెలుగు ఇండస్ట్రీ (Telugu Industry)లో ఈ మధ్య వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే సీనియర్ నటుడు శరత్ బాబు మరణ వార్త అందరినీ కలిచి వేసింది. అంతలోనే మరో విషాదం జరిగిపోయింది.
స్వయంకృషి, స్వీయ ప్రతిభను తన కెరీర్ కి పునాది రాళ్లుగా వేసుకొని టాలీవుడ్ మెగాస్టార్ గా అవతారం ఎత్తారు చిరంజీవి. ఎన్నో కష్ట నష్టాలను దాటుకుంటూ ఈ స్థాయికి వచ్చిన చిరంజీవి నటుడిగానే కాదు మంచి మానవత్వం ఉన్న �