ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో డబ్బాకొట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజాపీడనగా మార్చిందని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ప్రజావాణిలో పరిష్క�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో గల నాగోబా(పడియోరు) జాతరకు వేళయింది. నేడు(శుక్రవారం) పుష్యమాసంలో వచ్చే అమావాస్య కావడంతో అర్ధరాత్రి నాగోబాకు మెస్రం వంశీయులు మహాపూజ నిర్వహించడంతో జా
దళితబంధు రెండో విడుత నిధుల కోసం దళితలోకం ఎదురుచూస్తున్నది. గత కేసీఆర్ సర్కారు సాయం అందించే ప్రక్రియ చేపట్టినా.. ఎన్నికల కోడ్తో నిలిచిపోయింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల గడుస్తున్నా.. ఎలాంట�
జ్యోతిరావుపూలే ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ పేరు మారుస్తూ సీఎం రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రజావాణిగా పిలువాలని అధికారులకు సోమవారం ఆదేశాలకు జారీ చేశారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటి వద్ద ఆర్మూడ్ పోలీస్ సిబ్బందితో బందోబస్తు పటిష్టం చేశార