ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణలో విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ తెలిపారు.
‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ (పీఆర్ఆర్డీ) మంత్రి సీతక అధికారులను ఆదేశించారు.
99 రోజుల ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ను జీహెచ్ఎంసీలో రిజల్ట్ ఓరియెంటెడ్గా అమలు చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రత్యేకాధికారి జయేష్ రంజన్ జీహెచ్ఎంసీ అధిక�