Harish Rao | సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలను బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఆదివారం తెలంగాణభవన్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఎండగట్టారు. శనివారం అసెంబ�
Harish Rao | నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలుపడం ఒక తప్పని, కలిపినా నాడు ఫజల్ అలీ కమిషన్ రద్దు చేయవద్దు అని చెప్పిన ప్రాజెక్టులను రద్దు చేయడం మరో తప్పని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించా
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభను నడుపుతున్న తీరుపై, శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రవర్తనపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టు�
KTR | రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే, సభ్యులకు చెక్డ్యామ్లు ఎలా పేల్చివేయాలో నేర్పిస్తారా.. అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
హైదరాబాద్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్లో ‘పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేదవాళ్లకు ఒక న్యాయం’ అనే నినాదంతో హైడ్రా అరాచకాలపై ఏర్పాటు చేసిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ), ఫొటో ఎగ్జిబిష�
‘రెండు పిల్లర్లు కుంగినంత మాత్రాన కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయినట్టు ఎలా అవుతుంది? ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.94,000 కోట్లు ఖర్చు చేస్తే రూ. లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది?’ అని మాజీ మంత్రి వేముల ప్ర�
నాలుగోరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) కొనసాగుతున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యేలు మశ్చేందర్రావు, పి నర్సారెడ్డి, బిరుదు రాజమల్లుకు సభ సంతాపం తెలిపింది.
రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆసక్తికర చర్చకు వేదిక కానున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు అటు ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమయ్యాయి. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల