కొత్త పింఛన్ల కోసం పోతంగల్ మండలంలో అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో చందర్ కోరారు. ఈ మేరకు ఎంపీడీవో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పోతంగల్ మండలంలోని ప్రతీ గ్రామంలో పూర్తిస్థాయిలో అధికారులను నియమించాలని ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం మండల ప్రత్యేక అధికారి మున్ని నాయక్ అధ్యక్షతన నిర్వహిం�
భగవంతుడి నిరంతర నామస్మరణతో మనసులోని ఆందోళన తగ్గి, ప్రశాంతత లభిస్తుందని శ్రీ సద్గురు సోమాయప్ప స్వామీజీ అన్నారు. పోతంగల్ మండలంలోని సుంకిని గ్రామంలో శుక్రవారం అఖండ శివనామ సప్తహం కార్యక్రమం ముగింపు ఘనంగా �