కాకతీయ యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘల జేఏసీ కో-చైర్మన్ పి.రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈనెల 15,16 తేదీలలో జరిగే హలో బీసీ ఛలో ఢిల్లీ కార్యక్రమ పోస్టర్లు రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్ డాక్టర్ చిర్ర రాజు గౌడ్ ఆవిష
ఈనెల 26న హనుమకొండలోని కాళోజీ కళాక్షేతం వేదికగా ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటలకు ఓరుగల్లు గాన కళావైభవం నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ వి.తిరుపతయ్య, ప్రజావాగ్గేయకుడు మైస ఎరన్న తెలిపారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ సల్పాల వాగు వద్ద ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే ఆదివాసీ దండారి దర్బార్ ఉత్సవాల వాల్ పోస్టర్లను మంగళవారం విడుదల చేశారు.