ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని 20 మంది ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్ వర్కర్లకు మంగళవారం బీఆర్ఎస్ నాయకుడు, కల్లుగీత కార్మిక సంఘం మండలాధ్యక్షుడు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ పోస్టల్ బీమా చేయి
పోస్టల్ ప్రమాద బీమా పాలసీదారుల కుటుంబాలకు భరోసానిస్తున్నది. మరణించిన, గాయపడ్డ వారి ఖాతాల్లో వెనువెంటనే నగదు జమవుతున్నది. ఏడాది వ్యవధిలో కరీంనగర్ డివిజన్ పరిధిలో 21 మంది పాలసీదారులు మరణించగా బాధిత కుట
తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం అందించేలా తపాలా శాఖ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకు పోస్టల్ బీమాను అమలు చేస్తున్నది. 18 నుంచి 65 ఏళ్�