మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ భారీ మెజార్టీతో గెలిపొందారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి తుది రౌండ్ వరకు బలరాంనాయక్ లీడ్ కొనసాగింది. తన సమీప సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి మ�
నిబంధనలను పక్కాగా పా టిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ సూచించారు.
రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కోసం 20 రోజులపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. దేశవ్యాప్తంగా జూన్ 4న మంగళవారం ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. తెలంగాణల�