Dalit Village Set On Fire | ఉప ఎన్నిక పోలింగ్ తర్వాత హింస జరిగింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో దళిత గ్రామంలోని ఇళ్లకు నిప్పుపెట్టారు. భయాందోళన చెందిన దళితులు స్థానిక పోలీస్ స్టేషన్లో తలదాచుకున్నారు.
BJP's fact-finding team | పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై అధ్యయనం చేసేందుకు.. బీజేపీ నియమించిన Fact-finding team (నిజనిర్ధారణ బృందం) తన నివేదికను సమర్పించింది.
Parliamentary Team | త్రిపురలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతుదారులు పార్లమెంటరీ బృంద సభ్యులను అడ్డుకున్నారు. వారు ప్రయాణించిన వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి.
Bengal post-poll violence | బెంగాల్ హింస.. తొమ్మిది కేసులు నమోదు చేసిన సీబీఐ | పశ్చిమ బెంగాల్ (West Bengal)లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఇప్పటి వరకు తొమ్మిది కేసులు నమోదు చేసినట్లు సం�