నెలనెలా ఆదాయాన్ని ఆశించేవారు, సురక్షిత పెట్టుబడులపట్ల ఆసక్తిగలవారు పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం (పీవోఎంఐఎస్)ను పరిశీలించవచ్చు. ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ఆకర్షణీయ వడ్డీరేటును అందిస్తున్నది. అక్టోబర�
మదుపరులకు లాభాలివే సురక్షితమైన పెట్టుబడులను కోరుకునేవారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం ఓ చక్కని అవకాశం. ఇందులో మదుపరికి నెలనెలా వడ్డీ చెల్లింపులుంటాయి.
బహుళ ప్రాచుర్యం పొందిన రెండు పోస్టాఫీసు పథకాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. అంతేకాకుండా మహిళల కోసం ఒక కొత్త పథకాన్ని సైతం ప్రవేశపెట్టారు.