ప్రభు త్వ జనరల్ దవాఖానలో వైద్య సేవల కోసం వచ్చిన పేద రోగులకు వైద్యసేవలు అందక ఇబ్బందులకు గురవుతున్నారు. దవాఖానలోని వార్డుల్లో పారిశుధ్యం పనులు సరిగా చేపట్టాలని ఓ వైపు కలెక్టర్ విజయేందిర బోయి ప్రత్యేక ద�
నిరుపేద రోగులకు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆపన్న హస్తంగా మారింది.అంతేకాకుండా నిరుపేద రోగులకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలనే నాటి కేసీఆర్ సర్కార్ ఆశయం ఫలిస్తోంది.
పేద రోగులకు ఉచితంగా అవయవ మార్పిడి చేసేందుకు గాంధీ ఆసుపత్రి సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి అవయవ మార్పిడి కేంద్రం జీవం పోయనుంది. కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో నిర్మించి
Gandhi Hospital | పేద రోగులకు ఉచితంగా అవయవ మార్పిడి చేసేందుకు గాంధీ ఆసుపత్రి సిద్ధమవుతుంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి అవయవ మార్పిడి కేంద్రం జీవం పోయనుంది.