ఐఐఐటీలో ఆలిండియా ర్యాంకు సాధించిన ఆదివాసీ బిడ్డను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. రాయ్పూర్లో సీటు రాగా, చదువు కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారింది. దయామయులైవరైనా ఆదుకోకపోతారా అంటూ కోటి ఆశలతో ఎదురుచూ�
రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉపాధి రంగాలకు పెద్దపీట వేస్తున్నది. రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసి పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియం చదువులతో పాటు, పౌష్టికాహారం, క్రీడ�
అందరూ పేదింటి బిడ్డలే.. రెక్కాడితే డొక్కాడని కుటుంబాల పిల్లలే.. ఇంటి పరిస్థితులను కళ్లారా చూస్తూ నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడుతూ కసితో చదివి అనుకున్న లక్ష్యానికి చేరుకున్నారు. నాలుగేళ్లు చదివి రోగుల నాడ
రాజన్న సిరిసిల్ల జిల్లా. ఓ నిరుపేద వృద్ధురాలు వానొస్తే కూలిపోయే గుడిసెలో బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నది. తినడానికి పిడికెడు గింజలూ కరువే. ఆమె గురించి తెలుసుకున్న కృష్ణవేణి ఆ గుడిసెలోకి వెళ్లింది. వ
ఆ పిల్లలందరూ ఎక్కడిఎక్కడి నుంచో ఎగిరి వచ్చి ఒక్కచోట చేరిన వలస పక్షులు.. వారి అమ్మానాన్నలతో కలిసి పొట్టకూటికోసం పొరుగు రాష్ర్టానికి వచ్చారు. చదువుకోవాల్సిన వయస్సులో బడులకు దూరంగా బతుకుతున్నారు. ఇలాంటివ�