Poonch terror attack | జమ్ముకశ్మీర్లోని పూంచ్లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) వాహనంపై దాడి చేసిన ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదుల స్కెచ్లను భద్రతా దళాలు విడుదల చేశాయి. వీరి అరెస్ట్ కోసం సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల ర�
జమ్ము కశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో గురువారం ఉగ్ర దాడి జరిగిన ప్రాంతంలో శుక్రవారం ముగ్గురు పౌరులు శవాలై కనిపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరణించిన వారి కుటుంబాలకు పరిహారం, ఒకరికి ఉద్యో�
Poonch terror attack: పూంచ్ ఉగ్రదాడి ఘటన జరిగిన నేపథ్యంలో.. పోలీసులు ఆ ప్రాంతాన్ని గాలిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సుమారు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కోసం మరిన్ని దళాలు రంగం
ఉగ్రవాద సమస్యకు ఇంకెంత మంది బలి కావాలని గురువారం టెర్రరిస్టుల గ్రెనేడ్ దాడిలో వీర మరణం పొందిన ఓ సైనికుడి భార్య కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘దేశం కోసం నా భర్త చేసిన త్యాగానికి నేనెంతో గర్వపడుతున�