Terrorist Attack | సూరన్కోట్ ప్రాంతంలో వాయుసేన కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడి ఘటనలో పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో ముగ్గురు నుంచ�
Poonch Attack | గురువారం జమ్ము కశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో జరిగిన ఉగ్ర దాడి పాకిస్థాన్-చైనా పన్నాగమని రక్షణ వర్గాలు వెల్లడించాయి. పూంఛ్ జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలను తిరిగి పెంపొందించడం ద్వారా భారత సైన్యంప
కెనడా కేంద్రంగా భారత్పై తీవ్ర ద్వేషం వెళ్లగక్కుతున్న ‘సిక్స్ ఫర్ జస్టిస్' అధినేత, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ పన్నూ మరింత ప్రమాదకరంగా మారాడు. తాజాగా అతడు కశ్మీర్ ఉగ్రవాదులతో చేతులు కలిపి కొత్�
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. పూంఛ్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఆర్మీ వాహనాలపై ఆకస్మిక దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు వీర మరణం పొందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
పూంఛ్ ఉగ్రవాద దాడిలో భద్రతా బలగాలు 40 మందికిపైగా నిందితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. నాలుగో రోజు సోమవారంనాడూ భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది.
Uddhav Shiv Sena | పూంచ్లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి ఘటనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శివసేన ఉద్ధవ్ ఠాకే వర్గం మండిపడింది. బీజేపీకి రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసునని ఆరోపించింది. సైనికులు వీరమరణం పొందుతున్నా ర