విలీన పంచాయతీల్లోని రాజకీయనేతల భవిష్యత్ అంధకారంగా మారనున్నది. రాష్ట్ర ప్రభుత్వం తొలుత సంగారెడ్డి జిల్లాలోని 11 పంచాయతీలను అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. రెండు మున్సిపాలిటీ�
Gutta Sukhender Reddy | సీనియర్ నేతగా చెప్పుకునే కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Venkat Reddy) కి రాజకీయ పరిణితి లేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి (Gutta Sukhender Reddy) మండిపడ్డారు.
కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి దమ్ముంటే ఖమ్మంలో తనపై పోటీ చేయాలని, తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సవాల్ విసిరారు.
బీజేపీ వ్యవహార శైలిపై ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి పంకజ్ ముండే అసంతృప్తిని వెళ్లగక్కారు. ఆత్మగౌరవం విషయంలో రాజీపడటం కంటే రాజకీయాల నుంచి గౌరవప్రదంగా నిష్క్రమించడమే ఉత్తమమని సోమవారం నాసిక్లో