రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పోటీ పడుతున్నాయని, గాంధీజీ కలలు కన్నట్లుగా అన్ని వర్గాల ఉద్దరణ జరుగుతుందని, వ్యవసాయ పురోగతి సాధించామని, దళితోద్ధరణ జరుగుతుందని, వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర వి�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా సురక్ష దినోత్సవాన్ని అట్టహసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్శాఖ శాంతిభద్రతల పరిరక్షణకు చేపడుతున్న చర్యలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, షీంటీల �
సిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్లో తొమ్మిది రోజులుగా జరుగుతున్న పోలీస్ దేహదారుఢ్య పరీక్షలు నేటితో ముగియనున్నాయి. సోమవారం తొమ్మిదో రోజు పోలీస్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించగా, మొత్తం 1236
పోలీస్ అమర వీరుల త్యాగం చిరస్మరణీయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఖమ్మం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో