మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిందని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పునాది వేసిందని పలువురు వక్తలు స్పష్టంచేశారు. అమరుడు పోలీస్ కిష్టయ్య
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ పోరాటం స్ఫూర్తిదాయకమని శాసనమండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ మదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, కేడీసీసీబీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్ కొనియాడారు.