ఆపరేషన్ కగార్లో భాగంగా తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టుల జాడ కోసం పోలీసు బలగాలు చేపడుతున్న కూంబింగ్ ఆదివారం 7వ రోజుకు చేరుకున్నది.
దేశంలో ఎక్కడైనా నక్సలైట్లకు, పోలీసు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయంటే ముందుగా తెలుగు గుండె కలవరపెడుతుంది. పోలీసులు వేటాడే ప్రాంతాలు ఆంధ్ర-ఒడిశా బార్డర్, దండకారణ్యం, అబూజ్మడ్ పేరేదైనా ఆ అడవుల్లో త�
సీఎం రేవంత్రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో నగరంలో ఎప్పుడూ లేని విధంగా పోలీసు బలగాలు మోహరించాయి. లగచర్ల సంఘటనతో పోలీసు ఉన్నత అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకొని రాష్ట్ర నలమూలల నుంచి ప�
నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ను కట్టడి చేసేందుకు పోలీసు యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నది. నగర వ్యాప్తంగా 250కి పైగా ట్రాఫిక్ సిగ్నళ్లు.. పదుల సంఖ్యలో పాదచారుల క్రాసింగ్లు.. కొత్తగా ఫుట్ ఓవర్ వంతెనల�
జిల్లాలో ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు పోలీసు యంత్రాంగం పని చేస్తున్నదని, అందుకోసమే మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు, ఓటర్లు 100 శాతం ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు, పోలీసు యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
ఢిల్లీ : కేంద్ర పోలీసు, సాయుధ బలగాల ఎంపికల్లో వికలాంగులకు మినహాయింపులు ఎత్తివేస్తూ కేంద్రం కీలక నిర్ణయం వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగాలలో వికలాంగులకు (పీడబ్ల్యూడీ) తప్పనిసరి 4% రిజర్వేషన్ నుండి భారతీ�