‘ఇచ్ వన్ ప్లాన్ట్ వన్' అనే నినాదంతో మొకలు నాటి సంరక్షించడం ప్రతి ఒకరి బాధ్యత అని రా మగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. బుధవారం వన మహోత్సవం కా ర్యక్రమంలో భాగంగా రామగుండంలోని కమిషనరేట్ ఆ�
బక్రీద్ పండుగను రామగుండం కమిషనరేట్ పరిధిలోని ముస్లింలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించుకోవాలని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. ఆదివారం రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్ల�
మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చునని, మహిళల రక్షణ కోసమే షీ టీంలు పనిచేస్తున్నాయని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు.
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు మే 13న ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీపై పోలీసుల నిఘా పెరి�
మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల, సరిహద్దు జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేసి పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేలా కృషి చేయాలని, మావోయిస్టులపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్ర