విషజ్వరంతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ములుగు మండలం జంగాలపల్లిలో ఆదివారం చోటుచేసుకున్నది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లికాంబ (70) మూడు రోజులుగా తీవ్ర జ్వరం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన రేణుకుంట్ల సారమ్మ (56) జ్వరంతో మరణించారు. సారమ్మకు శుక్రవారం జ్వరం రావడంతో పరకాలలోని ఓ దవాఖానలో చేర్పించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన మైదంశెట్టి నక్షత్రహాసిని(13) శనివారం విషజ్వరంతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొద్ది రోజులుగా నక్షత్రహాసిని జ్వరంతో బాధ�
మండలంలోని నీలా గ్రామానికి చెందిన ఓ యువతి విషజ్వరంతో మృతి చెందింది. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డిగ్రీ చదువుతున్న శిరీష (25) ఉద్యోగం వెతుక్కోవడానికి ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ వెళ్లింది. అక్�
మండల పరిధిలోని కొంగాల గ్రామానికి చెందిన మొడెం లక్ష్మి(27) విషజ్వరంతో బాధ పడుతూ గురువారం సా యంత్రం మృతి చెందింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. కొంగాల గ్రామానికి చెందిన మొడెం ప్రసాద్ భార్య లక్ష్మి నిండు గ