రాష్ట్రం సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలంటే.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు కొనసాగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శని�
గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని ఝరి(బి), ఝరితండా, హిప్నెల్లి తండా గ్రామాలకు చెందిన 96 మంది గిరిజనులకు 207 ఎకరాలకు సంబంధించి పోడు భూముల హక్కు
తాతలు, తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న ఆ భూములకు చట్టపరంగా ఎలాంటి హక్కులూ లేవు. తమకు పట్టాలిచ్చి యజమానులను చేయాలంటూ సాగుదారులు చేసిన డిమాండ్ల పరిష్కారంపై సమైక్య సర్కారు నిర్లక్ష్యం చేసింది. అంతే కా
Podu Lands | మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ స్వయంగా పంపిణీ చేసిన పోడు భూముల పట్టాలకే విలువ లేకుండా పోయింది. ఆ పట్టాలు చెల్లవంటూ అటవీశాఖ అధికారులే తేల్చి చెప్పారు. ఎందుకో తెలుసా?
Puvvada ajay kumar | దేశంలో ఎక్కడా లేని విధంగా.. ఏకకాలంలో దశాబ్దాల కల నెరవేరేలా 4.60 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేసి.. తెలంగాణలోని 1.50 లక్షల కుటుం బాలకు సీఎం కేసీఆర్ ‘పోడు’ బాంధవుడు అయ్యార ని రవాణా మంత్రి పువ్వాడ అజ�