కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్లో ఉన్న తెలంగాణ తిరుమల ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో సంపూర్ణమయ్యాయి. చివరి రోజున స్వామివారికి శాంతిపాఠం, ద్వారతోరణ పూజ, ధ్వజ కుంభారాధన నిర్వహించారు.
నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని ఉన్నత చదువు కోసం నేనున్నానంటూ ముందుకు వచ్చి ఆర్థిక చేయూత అందించారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి.
టీఆర్ఎస్లోకి వలసలు జోరందుకున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా గులాబీ పార్టీలో చేరుతున్నారు. నందిపేట్ మండలంలోని మున్నూరుకాపు సంఘ సభ్యులతోపాటు చౌడమ్మ కొండూర్ గ్రామానిక