ఆర్ఎంపీ, పీఎంపీలకు కమ్యూనిటీ పారామెడిక్స్ శిక్షణ, సర్టిపికెట్లు ఇవ్వాలని తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు చొప్పరి శంకర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం బాగ్లింగం�
భీమిని మండలంలోని ఆర్ఎంపీలు, పీఎంపీలకు ‘నమస్తే తెలంగాణ’ కథనంతో దడపుట్టింది. ఈ నెల 6న ‘ఆర్ఎంపీల ఆగడాలకు అడ్డేది’ శీర్షికన స్టోరీ ప్రచురించగా, అధికారులు తనిఖీలకు వస్తారేమోనని అప్రమత్తమయ్యారు. అదే రో జు అ�
అడ్డదారుల్లో వైద్య వృత్తిలోకి ప్రవేశించిన నకిలీ ఆర్ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ బృందం చర్యలకు ఉపక్రమించింది. తెలంగాణ వైద్య మండలి చైర్మన్ మహేశ్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య ఆదేశాల మే
ఆర్ఎంపీలు, పీఎంపీలు ఇక వైద్యం చేయడం ఆపేయాలని జిల్లా వైద్యాధికారి తుకారాం భట్ ఆదేశించారు. సోమవారం గుండాయిపేట గ్రామంలో డీపీవో భిక్షపతి గౌడ్, ఆర్డీవో సురేశ్బాబుతో కలిసి పర్యటించారు.
ఆర్ఎంపీలు, పీఎంపీలకు శిక్షణ ఇచ్చి, సర్టిఫికెషన్ ఇచ్చే అంశాన్ని అధ్యయనం చేయాలన్న సీఎం రేవంత్రెడ్డి నిర్ణయాన్ని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఖండించింది.