హవాలా చట్టంలోని నిబంధనలను అడ్డం పెట్టుకొని నిందితులను దీర్ఘకాలం పాటు నిర్బంధంలో ఉంచుకొనే విధంగా ఈడీని అనుమతించరాదని సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానాలకు సూచించింది. బెయిల్ మంజూరు చేసే విషయంలో తమకున్న
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తే చాలు ఈడీని ఉసిగొల్పుతారు. ఆ విధానాలపై పోరాడితే సీబీఐ దాడులు చేయిస్తారు. ఇదే ఇపుడు ఈ దేశంలో నెలకొన్న దుస్థితి. అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలపై రాజకీయ ప�
హవాలా కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) అధికారులు హజారీబాగ్ జిల్లాలో శుక్రవారం జార్ఖండ్కు చెందిన ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్, ఇతరులపై దాడులు జరిపారు. వారి ఇండ్ల నుంచి రూ.3 కోట్ల నగద�
శ్రీ కృష్ణ స్టాకిస్ట్, ట్రెడర్స్ యజమాని తోట కన్నారావుకు చెందిన రూ.37.38 కోట్లు ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) బుధవారం అటాచ్ చేసింది. తోట కన్నారావు ఐడీబీఐ, ఐఎఫ్సీఐ, కెనరా బ్యాంకుల నుంచి శ్రీ