కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ(ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా-ప్రధానమంత్రి భారతీయ వికసిత్ విద్య) పథకం కింద నారంవారిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎంపికైంది.
మండలంలోని ఒంటిమామిడిపల్లి జడ్పీ పాఠశాల ‘పీఎం శ్రీ’(పీఎం స్కూల్ రైజింగ్ ఇండియా) పథకానికి ఎంపికైన్నట్లు ఎస్ఎంసీ చైర్మన్ పొన్నల రాజు గురువారం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెప్టెంబర్ 5న ఉపాధ్యా
ప్రభుత్వ బడులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర విద్యాశాఖ అమలుచేస్తున్న ‘పీఎం శ్రీ స్కూల్స్' పథకానికి తెలంగాణ నుంచి 5,973 స్కూళ్లు పోటీపడుతున్నాయి. ఆయా స్కూళ్లను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు