కోల్కతా: రసవత్తర పోరుకు బెంగాల్ సిద్దమైంది. హై వోల్టేజ్ ప్రచారం తర్వాత.. రేపే పశ్చిమ బెంగాల్ తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 30 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ స్థా�
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు బంగ్లాదేశ్లో పర్యటించనున్నారు. కొవిడ్ వ్యాప్తి అనంతరం విదేశీ పర్యటన చేయడం తొలిసారి. ఉదయం 7.45 గంటలకు బంగ్లాకు బయలుదేరి 10గంటలకు ఢాకా చేరు�
న్యూఢిల్లీ, మార్చి 25: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అన్నారు. ఆ భయంతోనే ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టె�
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లోని జబర్వాన్ పర్వతప్రాంతంలో తులిప్ గార్డెన్ సందర్శకుల కోసం రేపు(గురువారం) తెరుచుకోనుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అవకాశం దొరికనప
కోల్కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలన ముగిసిందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. బుధవారం కాంటైలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని.. సభకు హాజరైన ఓట�
ఆ మరుసటిరోజునుంచి దేశవ్యాప్తంగా..ఏడాదిగా మహమ్మారిపై సుదీర్ఘ పోరువైరస్తో దేశంలో 1,59,790 మంది మృతితగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్న కొవిడ్19మాస్క్, టీకానే పరిష్కారమన్న నిపుణులుజనతా కర్ఫ్యూ విధించి న�
న్యూఢిల్లీ : అస్సాం శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్నిపార్టీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆదివారం ప్రధాని మోదీ గోలఘాట్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. మరోసారి రాష్ట్రంలో బీజేపీకి అవకా�
జోర్హాట్ : అస్సాంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఉపాధి కల్పన, అస్సాం ఒప్పందం, తేయాకు కార్మికుల కూలీ పెంపు హామ
కమలం అతి పెద్ద దోపిడీ పార్టీ: మమత ఖరగ్పూర్: బయటివాళ్లను బెంగాల్లోకి రానివ్వద్దంటూ ఆ రాష్ట్ర సీఎం మమత చేస్తున్న ప్రచారాన్ని ప్రధాని మోదీ తిప్పికొడుతూ.. బీజేపీ డీఎన్ఏలో బెంగాల్ ఉందని వ్యాఖ్యానించారు.
పురులియా : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పురులియా జిల్లాలో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విరుకుపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ అవినీతికి పాల్ప�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. దీంతో దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదమని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యల దిశగా �
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో ప్రధానంగా
నిర్మల్: ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె చేపట్టిన బ్యాంకు ఉద్యోగులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్య�