ఉలుబేరియా: నందీగ్రామ్ నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ఆమె ఓటమి ఖాయమని.. మరో నియోజకవర్గం నుంచి దీదీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంద
పెద్దఎత్తున చేపడుతున్న కేంద్రం మోదీ పాలనలో మరింత వేగం అవినీతి నిర్మూలనే ప్రధాన లక్ష్యం ఆరేండ్లలో 400 మంది ఊస్టింగ్ మరో 284 మంది సీసీఎస్లూ.. అవినీతిపరులు ఇక ఇండ్లకే అసమర్థ అధికార్లకూ అదేదారి బాబూస్కు కొలు
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ మనదే 75వ మన్ కీ బాత్లోప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయరంగాన్ని ఆధునీకరించేందుకు ఇదే సరైన సమయమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మన్ కీ బా�
న్యూఢిల్లీ : రికార్డు స్థాయిలో ప్రజలు ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్, అసోంలో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడతలో బెంగాల్
ఢాకా : బంగ్లాదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన శనివారం కొనసాగనుంది. నైరుతి షాట్ఖిరా, గోపాల్గంజ్లోని జశోరేశ్వరి, ఓర్కాండి దేవాలయాల్లో పూజలు చేయనున్నారు. భారత్తో పాటు పక్కనే ఉన్న దేశాల్లోని 51 శక్తిపీ�
ఢాకా: భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటనను ఆ దేశంలోని కొందరు వ్యతిరేకించారు. శుక్రవారం పలు చోట్ల జరిగిన నిరసనలు హింసకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో జరిగిన పోలీస్ కాల్పుల్లో నలుగురు మరణించగా పలువు�
కోల్కతా: రసవత్తర పోరుకు బెంగాల్ సిద్దమైంది. హై వోల్టేజ్ ప్రచారం తర్వాత.. రేపే పశ్చిమ బెంగాల్ తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 30 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ స్థా�