ప్రధాని మోదీ | ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా తీసుకున్నారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకున్నారు. మార్చి 1న ప్రధాని మొదటి డోసు తీసుకున్నారు.
పరీక్షా పే చర్చ | ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విద్యార్థులతో చర్చించనున్నారు. ఏటా విద్యార్థులతో నిర్వహించే పరీక్షా పే చర్చా కార్యక్రమం బుధవారం వర్చువల్ విధానంలో సాగనుంది.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఉదృతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇవాళ ప్రధాని మోదీకి ఓ లేఖ రాసింది. కోవిడ్19 వ్యాక్సినేషన్ ప్రక్�
న్యూఢిల్లీ : ఏప్రిల్ 6న బీజేపీ 41వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం వీడియో కాన్ఫరెన్స�
ఈస్టర్ శుభాకాంక్షలు | ఈస్టర్ పండుగ సందర్భంగా దేశ ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,
పారిస్ వాతావరణ ఒప్పందం | పారిస్ వాతావరణ ఒప్పందంపై ఏప్రిల్ 22, 23 తేదీల్లో నిర్వహించే వర్చువల్ భేటీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు.