కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల సంక్షేమానికి కేంద్రం చర్యలు విద్యాభ్యాసం పూర్తిగా ఉచితమే 18 ఏండ్లు రాగానే రూ.10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ 18-23 ఏండ్ల వరకు ప్రతి నెలా ైస్టెపెండ్ 23 ఏండ్లు వచ్చా�
మీ ఇగోను సంతృప్తి పర్చటానికి కావాలంటే మీ కాళ్లు పట్టుకుంటా మా సీఎస్ బదిలీ ఉత్తర్వులను నిలిపివేయండి ప్రధాని మోదీని ఉద్దేశించి మమత వ్యాఖ్యలు కోల్కతా, మే 29: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత
‘యాస్’ ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన | యాస్ తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీగా నష్టం జరిగింది. నలుగురు మృతి చెందగా.. 21లక్షల మందికిపై ప్రభావం చూపింది.
న్యూఢిల్లీ, మే 26: ప్రాణాలను కాపాడటానికి, కరోనా మహమ్మారిని ఓడించటానికి టీకాలు చాలా ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. కరోనా సంక్షోభం చాలామంది జీవితాల్లో విషాదాన్ని నింపిందని, బాధలను తెచ్చిందని, ఆర్థికంగా పెను
వైద్య సిబ్బంది సేవలు మరువలేనివి : ప్రధాని | కరోనాపై పోరాటంలో వైద్య సిబ్బంది సేవలు మరువలేనివని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం ఆయన బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఏటా నిర్వహిస్తున్న ప్రపంచ ‘వెసాక్’ వేడుకల�
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ పదవికి ఎంపిక విషయంలో సీజేఐ ఎన్వీ రమణ అభ్యంతరంతో ఇద్దరి పేర్లు రేసు నుంచి తప్పుకున్నాయి.