ఢిల్లీ, జూన్ 14:ఇజ్రాయెల్ దేశానికి కొత్తగా ప్రధానమంత్రి అయిన నఫ్తాలీ బెనెట్ ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు మోడీ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.‘‘ఇజ్రాయెల్ ప్రధాని అయిన సంద
కార్బిస్ బే (ఇంగ్లండ్), జూన్ 13: కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని బయటపడేసేందుకు కలిసికట్టుగా పోరాడాలని జీ7 దేశాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా పేద దేశాలకు 100 కోట్ల డోసుల టీకాలను అందజేయనున్నట్టు ప్రకటించా�
జైపూర్ : ప్రముఖ న్యూరాలజిస్ట్, పద్మశ్రీ గ్రహీత, డాక్టర్ అశోక్ పనగారియా(71) కొవిడ్ అనంతర సమస్యలతో శుక్రవారం మరణించారు. డాక్టర్ పనగారియా గడిచిన కొన్ని రోజులుగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ సహాయంతో ఉన్�
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రుల పనితీరును ప్రధాని మోదీ సమీక్షించినట్లు సమాచారం. సుమారు అయిదు గంటల పాటు కొద్ది మంది మంత్రులతో ఆయన మాట్లాడారు. గురువారం సాయంత్రం ఈ సమీక్ష సమావేవం జరిగినట్లు తెలుస్�
ఢిల్లీ : 2021-22 పంట సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం వరి కనీస మద్దతు ధరని క్వింటాల్కు రూ .72 పెంచింది. పెంచిన ధరతో ఇకపై క్వింటాల్కు రూ .1,940 దక్కనుంది. వరితో పాటు ఇతర ఖరీఫ్ పంటల రేట్లను కూడా ప్రభుత�
అమిత్ షాను కలిసిన సువెందు | బీజేపీ సీనియర్ నేత సువెందు అధికారి మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పార్టీ సంస్థాగత మార్పుల�
లక్నో: కరోనా వ్యాక్సిన్ పాలసీపై కేంద్ర ప్రభుత్వమే కాదు ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా యూటర్న్ తీసుకున్నారు. ఇన్నాళ్లూ తాను బీజేపీ వ్యాక్సిన్ను తీసుకోను అని చెప్పానని, ఇప్�
రాష్ర్టాల ఒత్తిడికి తలొగ్గిన మోదీ 21 నుంచి షురూ.. 75% టీకాలను కేంద్రమే కొంటుంది ప్రైవేటుకు 25%.. పిల్లల కోసం 2 టీకాలు నాజల్ స్ప్రే టీకా కోసం ప్రయోగాలు దీపావళి దాకా 5 కిలోల ఉచిత బియ్యం జాతినుద్దేశించి ప్రసంగంలో ప�
నారాయణ | ఇప్పటికైనా వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్రమే తీసుకుంటుందని అని చెప్పడం స్వాగతించదగ్గ విషయం సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేదలకు ఉచిత రేషన్ను మరికొన్ని నెలల పాటు పంపిణీ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథకాన్ని వచ్చే దీపావళి పండుగ వర�