ఆమోదించిన బ్రిక్స్ దేశాధినేతలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: అఫ్గానిస్థాన్లో నెలకొన్న సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని, మానవ హక్కులను పరిరక్షించాలని బ్రిక్స్ దేశాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ‘న్�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీలో గడప గడప తిరిగారు నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్. అదే పద్ధతిలో నేడు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో నిధుల కేటాయింపు గురించి ఫ
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి | ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలవడం ఆనవాయితీ అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. గతంలోనూ చాలా మంది ముఖ్యమంత్రులు ప్రధానులను కలిశారని చెప్పారు.
న్యూఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్లో పాల్గొన్న భారత అథ్లెట్లను ఇవాళ ప్రధాని మోదీ కలిశారు. పారా విశ్వక్రీడల్లో ఈ సారి భారత్ అత్యధిక 19 మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే. దాంట్లో ఐదు స్వర్ణాలు, ఎని�
Prime Minister: ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో విద్య నిష్పాక్షికంగా, సంఘటితమైనదిగా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. విద్య అనేది కేవలం సంఘటితమైనదిగా ఉంటే సరిపోదని,
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్లో కొత్త మైలురాయిని అందుకున్నాం. ఇండియాలో ఇప్పటి వరకు 70 కోట్ల మంది కరోనా టీకాలు ఇచ్చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. అయితే గ�
Para shuttlers: పారా షట్లర్లు ( Para shuttlers ) ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్లకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. ఇవాళ సాయంత్రం జరిగిన బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో
న్యూఢిల్లీ: ఈ నెల చివర్లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది దేశాధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. మోదీకి ఇది తొలి పర్యటన కానున్నది. ఓ పత్రికలో వ�
Yadadri Temple | ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సీఎం కేసీఆర్ యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి రావాలని ఆయనను ఆహ్వానించారు. అదే విధంగా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి
CM KCR | ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగిన సమావేశంలో 10 అంశాలను కేసీఆర్ మోదీ ద
CM KCR | ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉం