ఆట బొమ్మల తయారీ రంగానికి అద్భుత భవిష్యత్ : మోదీ | దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ.. ఈ రంగంలో భారత్ వాటాను పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
High alert in Jammu and Kashmir: ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో జమ్ముకశ్మీర్ అఖిలపక్ష నేతల సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
నేడు కేంద్ర కేబినెట్ భేటీ! | కేంద్ర మంత్రివర్గ సమావేశ బుధవారం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉదయం 11గంటలకు జరుగుతుందని ఓ అధికారి తెలిపారు.
ఢిల్లీ ,జూన్ 22: జూన్ 24న జరిగే టాయికథాన్-2021లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించనున్నారు. ఆట వస్తువులను, ఆటలకు సంబంధించిన ఆలోచనలను వివిధ సమూహాల ద్వారా �
ప్రధానితో భేటీకి వెళ్తాం.. : గుప్కర్ కూటమి | ఈ నెల 24న ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరవుతామని గుప్కర్ కూటమి నేతలు తెలిపారు. భేటీకి ముందు కూటమి నేతలు మంగళవారం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్ద�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇవాళ వర్చువల్గా మీడియాతో మాట్లాడారు. కోవిడ్ మూడవ వేవ్ వస్తుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆయన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. థార్డ్ �
నయీమ్ అక్తర్ | పీడీపీ నేత నయీమ్ అక్తర్ నెల తరువాత గృహం నిర్బంధం నుంచి విడుదలయ్యారు. ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్లో అఖిలపక్ష పార్టీలతో నిర్వహించనున్న సమావేశానికి ముందు ఆయన విడుదల కావడం ప్రధానం సంతరించ
ఆశాకిరణం| యోగాను సురక్షా కవచంగా మార్చుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరుజరుగుతున్న వేళ యోగా ఆశాకిరణంగా మారిందన్నారు.
ఢిల్లీ ,జూన్ 20: ఇరాన్ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహిమ్ రైసీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ద్వారా అభినందనలు తెలియజేస్తూ… “ఇస్లామిక్ రిప�
మిల్కాసింగ్ మృతికి రాష్ట్రపతి, ప్రధాన సంతాపం | ఫ్లయింగ్ సిఖ్గా పేరొందిన.. భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ (91) మరణంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.