న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు ఆంగ్లభాషపై విపరీతమైన పట్టు ఉన్న విషయం తెలిసిందే. ఆయన అనర్గళంగా ఆంగ్లపదాలను వాడగలరు. అంతేకాదు.. కొత్త కొత్త ఇంగ్లీష్ పదాలను దేశ ప్రజలకు పరి�
ఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరాయ్యాయి. జులై 19 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాల తేదీలు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. పార్లమెంట్ వర్షాక
సింధియా, సోనోవాల్కు చోటు? న్యూఢిల్లీ, జూలై 1: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. ప్రధాని మోదీ ఒకటి రెండు రోజుల్లో విస్తరణ చేపట్టవచ్చని తెలుస్తున్నది. వచ్చే ఏడాది జరుగునున్న
కోల్కతా : కొన్నాళ్లుగా తాను పాటిస్తున్న సంప్రదాయాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఏడాదీ కొనసాగించారు. ప్రధాని మోదీకి మామిడి పండ్లు పంపారు. 2011 నుంచి ఆమె ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. �
న్యూఢిల్లీ, జూలై 1: పండుగల పేరుతో జంతుబలి జరుగకుండా చూడటానికి చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని ‘పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్’ (పెటా) కోరింది. ఈ మేరకు గురువారం ఓ లేఖ రాసింది. చట్టం�
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ఆరేళ్లు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ వర్చువల్ సమావేశం నిర్వహించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంతో టెక్నాలజీ అనుకరణలో దేశంలో చా�
ప్రధాని మోదీ| మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. అసాధారణమైన ప్రతిభ, జ్ఞానం పీవీ సొంతమని పేర్�
ఢిల్లీ ,జూన్ 26:అయోధ్య ప్రగతి ప్రణాళికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ మేరకు అయోధ్య నగరం అభివృద్ధి సంబంధిత వివిధ అంశాలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాధికారులు ఒక ప్రదర్శనద్వారా ఆయనకు నివేదించారు. �
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. 1975 నాటి ఎమర్జెన్సీ చీకటి రోజులను ఎన్నటికీ మరవలేమన్నారు. 1975 నుంచి 1977 వరకు వ్యవస్థీకృత పద్ధతిలో అన్ని వ్యవస్థలను నాశ�
జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాకు ప్రధాని మోదీ సానుకూలం అఖిలపక్ష సమావేశ అనంతరం విపక్షాల వెల్లడి మూడున్నర గంటలు కొనసాగిన భేటీ కశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యమన్న మోదీ దీనికోసం ఎన్నికల నిర్వహణ అ�