కరోనా, టీకా డ్రైవ్పై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష | దేశంలో కరోనా పరిస్థితి, టీకా డ్రైవ్ ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష జరిపారు. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న వేళ తాజా పరిస్థితులు, వ్యాక్సిన్ పంపిణీపై ప్రధ�
ఆక్సిజన్.. టీకాలతో పాటు మోదీ కనిపించడం లేదు : రాహుల్ గాంధీ | న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడు�
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పలువురు బీజేపీ నాయకులపై సోషల్మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో 54 మందిపై పుణె నగర పోలీసులు కేసు నమోదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చే�
ఆక్సిజన్ కేటాయింపు పెంచండి | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రధానికి మోడీకి లేఖ రాశారు. రాష్ట్రానికి ఆక్సిజన్ కేటాయింపు పెంచాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ : ప్రపంచంలోనే అత్యంత చెత్త వ్యాక్సిన్ పాలసీ అవార్డు భారత దేశానికి దక్కుందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ట్విట్టర్ ద్వారా ఎంపీ స్పందిస్తూ.. ప్రభుత్వం కావాల్సిన�
హైదరాబాద్ : కరోనా వ్యాక్సినేషన్పై కేంద్రానికి విలువైన సూచనలు చేసిన సీఎం కేసీఆర్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆదివారం ప్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయకుడుకు లేఖ రాశారు. కరోనా నియంత్రణకు ఆరు సూచ�
కోల్కతా : కొవిడ్-19పై పోరాటంలో వైద్య పరికరాలు, మందులపై పన్నులు మాఫీ చేయాల్సిందిగా కోరుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆదివారం లేఖ రాశారు. అదేవిధంగా ఆరోగ్య మౌలిక సద�
న్యూఢిల్లీ: మన్ కీ బాత్ ప్రసంగం మాదిరిగా కాకుండా తాము చెప్పేది కూడా వినాలంటూ ప్రధాని మోదీని ట్విట్టర్లో విమర్శించిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ �
కేంద్రం వైఫల్యంతోనే మరోసారి లాక్డౌన్ పరిస్థితులు : రాహుల్ గాంధీ | కేంద్ర ప్రభుత్వం వైఫల్యంతోనే దేశంలో మరోసారి లాక్డౌన్ విధించే పరిస్థితులు తలెత్తాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
న్యూఢిల్లీ, మే 6: దేశంలో కరోనా వ్యాప్తి, వైద్య వ్యవస్థ పనితీరుపై ప్రధాని మోదీ కేంద్రమంత్రులు, రాష్ర్టాల ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 17.7 కోట్ల మందికి టీకాలు వేసినట్టు అధికారులు