50% పేషంట్లు ఇతర రాష్ర్టాల వారే రాష్ట్రంపై ఇది ప్రభావం చూపుతున్నది టీకా, రెమ్డెసివిర్ సరఫరా పెంచండి రోజూ 2.50 లక్షల డోస్లు ఇవ్వండి ఫోన్లో ప్రధానిని కోరిన సీఎం కేసీఆర్ హైదరాబాద్ మే 6 (నమస్తే తెలంగాణ): రాష్
సీఎంగా ప్రమాణం చేసిన మమత.. శుభాకాంక్షలు తెలిపిన మోదీ | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మమతా బెనర్జీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ముంబై: ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శివసేన విరుచుకుపడింది. పశ్చిమ బెంగాల్లో మమత పార్టీ విజయం సాధిస్తే ప్రధాని మోదీ, అమిత్ షా వ్యక్తిగతంగా ఓడినట్లేనని శివస�
కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలన తుగ్లక్ స్థాయికి దిగజారింది. తమిళనాడులోని శ్రీపెరంబదూర్లో ఉన్న ఆక్సిజన్ను తెలంగాణకు మళ్లించి, కర్ణాటకలోని బళ్లారి లేదా ఒడిశాలోని రూర్కెలా న
భద్రత లేకుండా.. గురుద్వారాను సందర్శించిన ప్రధాని | దేశ రాజధాని ఢిల్లీలోని గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం సందర్శించారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సోమవారం కలిశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి సాయుధ దళాలు చేపడుతున్న సన్నాహాలు, సహాయ కార్యకలాపాలను వారిద్దరు స�