న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్లకు పూర్తి సహాయ సహకారాలు అందించమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో
బ్లాక్ ఫంగస్ను ఆయుష్మాన్ భారత్లో చేర్చాలి : సోనియా | బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆయుష్మాన్ భారత్తో పాటు ఇతర ఆరోగ్య బీమా పథకాల్లో చేర్చాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ డిమాండ్ చేశారు.
ప్రధాన మంత్రి మోదీ కంటతడి మనం సుదీర్ఘ పోరాటం చేయాలి పిల్లల రక్షణకు చర్యలు తీసుకోండి రోగుల వద్దకే వెళ్లి చికిత్స ఇవ్వండి నిస్సహాయ స్వరంతో నిర్వేదం వారణాసి, మే 21: కరోనా మహమ్మారి ఎంతో మంది ఆప్తులను దూరం చేసి�
కలెక్టర్లతో నేడు ప్రధాని మోడీ సమావేశం | కొవిడ్ ఉధృతి అధికంగా ఉన్న 10 రాష్ట్రాల్లోని 54 జిల్లాలకు చెందిన కలెక్టర్లతో ప్రధాని మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు.
అహ్మదాబాద్: తౌక్టే తుఫాన్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. గుజరాత్ రాష్ట్రంలో తౌక్టే భారీ నష్టాన్ని మిగిల్చింది. అతి భీకరంగా విరుచుకుపడ్డ తుఫాన్తో భారీ ఆస్థి నష్టం సంభవించినట్లు తెలుస్�
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన | తౌటే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తుఫాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు.
మోదీ ప్రభుత్వం నిద్ర లేవాలి : రాహుల్ గాంధీ | కరోనా రెండో దశలో దేశంలో విజృంభిస్తోంది. సెకండ్ ప్రభావం యువతపైనే తీవ్రంగా ఉంది. తొలి దశలో వృద్ధులపై వైరస్ ఎక్కువ ప్రభావం చూపింది.
రాష్ట్ర ప్రభుత్వాలకు మోదీ సూచన వైరస్ను స్థానికంగానే కట్టడి చేయాలి ఆశ, అంగన్వాడీ సేవలు వాడుకోవాలి ఉన్నతాధికారులకు కేంద్ర ం ఆదేశాలు గ్రామాల్లో వ్యాప్తిపై ప్రధానమంత్రి సమీక్ష 12 రోజుల కిందే తెలంగాణలో మొ�