పీఎం కుసుమ్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ల ధరలను ఈపీసీ కాంట్రాక్టర్లు అమాంతం పెంచేశారు. ఒక్కో మెగావాట్కు రూ.కోటి నుంచి కోటిన్నర పెంచడంతో రైతులు జడుసుకుంటున్నారు.
ప్రధాన మంత్రి కుసుమ్ స్కీమ్పై రైతుల అభ్యంతరాల నేపథ్యంలో టీజీరెడ్కోతో ఒప్పందాలకు బ్రేక్ పడింది. పొలాల్లో ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్లకు సంబంధించిన స్పష్టత ఇచ్చేవరకు పీపీఏలపై సంతకాలు చేయబోమని రైత�
పీఎం కుసుమ్ పథకంలో మహిళా సంఘాలకు కేటాయించిన సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కలెక్టర్ల నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. నలుగురు అధికారులతో డిస్ట్రిక్ట్ లెవల్ ఎగ్జిగ్యూషన్ కమిటీని ఏర్పాటు చే�
‘పీఎం కుసుమ్ పథకం కింద తెలంగాణకు 2024 జూన్లో 4 వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్లను మంజూరు చేశాం. ఎలాంటి పురోగతి లేకపోవడంతో 6 నెలల తర్వాత దీంట్లో 3,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను రద్దుచేశాం. 2025 ఫిబ్రవరిలో ప్రభుత�
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన సోలార్ విద్యుత్తు ప్లాంట్లపై స్పష్టతలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పీఎం కుసుమ్ స్కీమ్లో భాగంగా రాష్ట్రంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్�