MSP | పంటల కనీస మద్దతు ధరలకు (ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి మంగళవారం సిఫారసు చేసింది. దీని వల్ల రైతుల ఆత్మహత్యలను తగ్గించడంతో పాటు వారికి ఆర్థిక స్థిరత్వం కల్పించవచ్చన�
రైతుభరోసా ఎవరెవరికి ఇవ్వొద్దు? ఏ ఊళ్లో ఎంతమందికి కోతలెయ్యాలి? ఎవరెవరిని అనర్హులుగా ప్రకటించాలి? కొంతమంది రైతుల మీద ‘అనర్హులు’ అనే ముద్ర వేయడానికి ఎలాంటి నిబంధనలు రూపొందించాలి? రాష్ట్రంలో అధికారంలోకి వ�
అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ భార్యకు పీఎం కిసాన్ సంపద యోజన కింద రూ.10 కోట్ల రాయితీ మంజూరు అంశం దుమారం రేపుతున్నది. దీనిపై బీజేపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది.
వాస్తవంగా ఈ దేశాన్ని రాష్ర్టాల సమాహారంగా పేర్కొన్న రాజ్యాంగస్ఫూర్తిని బీజేపీ అనైతికంగా దెబ్బతీస్తున్నది. దేశంలో ప్రతిపక్షాలు, ప్రాంతీయపార్టీల ఉనికే లేకుండా బీజేపీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నది.
రాష్ట్రంలో అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ బీఆర్ఎస్ సర్కారు చేతల ప్రభుత్వంగా నిలిస్తే..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చే నిధులను అడ్డుకుంటూ కోతల సర్కారుగా నిలిచిందని ఆర్థిక