సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు రైతులకు వల విసురుతున్నారు. ‘ప్రధాన మంత్రి కిసా న్ యోజన’ పథకాన్ని లక్ష్యంగా చేసుకుని అన్నదాతలను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు.
PM Kisan Yojana | ప్రధాని నరేంద్ర మోదీ కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేశారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా వాశింలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నిధుల విడుదలను ప్రారంభించారు.
మీరు పంట రుణాలు రెన్యువల్ చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందరి రుణాలను మాఫీ చేస్తాం.’ ‘ఆగస్టు 15లోగా రైతులందరినీ రుణ విముక్తులను చేస్తాం.’.. ఇవీ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్�
చలి తీవ్రతతో నారుమడులకు జింక్ లోపం ఏర్పడుతుందని, తద్వారా నారు ఎండుముఖం పడు తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాజకుమారి, ఏడీఏ వసంత సుగుణ పేర్కొన్నారు. జిల్లాలో పట్టాదారు పాసుబుక్క్ ఉన్న రైతులందరూ ఈ-క