సిద్దిపేట పట్టణంలో ఏ కార్యక్రమం తలపెట్టినా జాతీయ స్థాయిలో స్ఫూర్తినిస్తున్నదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ను నివారించాలనే ఆలోచనతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మ�
దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నది. దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టి ఒక్కో కుటుంబానికి రూ.10లక�
న్యూఢిల్లీ: పర్యావరణ, ఆరోగ్య సహితమైన రాగి, మట్టి, ఇతర మెటీరియల్తో తయారైన వస్తువులపై ప్రస్తుతం ప్రజలకు ఆసక్తి పెరుగుతున్నది. తాజాగా రైస్ బ్రాన్తో బాక్స్లు, ప్లేట్లు, గ్లాసులు కూడా తయారయ్యాయి. దీనికి సం
విస్తరాకులో భోజనం చేస్తే ఆ మజానే వేరు. అన్నానికి ఎక్కడ లేని రుచి వస్తుంది. కారణం ఏమైతేనేం, విస్త్తరాకుల వాడకం క్రమంగా తగ్గింది. మోదుగాకుల స్థానంలో పేపర్ ప్లేట్ల వాడకం పెరిగింది. కరోనా కష్టాల తర్వాత, జనాన�