తెలుగులో ఒకప్పుడు అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది రాశీఖన్నా. ‘థాంక్యూ’ తర్వాత ఆమె తెలుగులో మరే చిత్రంలోనూ నటించలేదు. ప్రస్తుతం హిందీ, తమిళ భాషల్లో బిజీగా ఉంది. ఇటీవల ఈ భామ పుట్టిన రోజును జరుపుక�
మన పూర్వీకులు ‘వృక్షో రక్షతి రక్షితః’ అన్నారు. ఈ మాటను ఆచరించేందుకు సంతోష్కుమార్ పడుతున్న తపన అంతా ఇంతా కాదు. కేవలం మొక్కలు పెంచేందుకు గ్రీన్ ఇండియా చాలెంజ్ను స్థాపించడం అంటే మాటలు కాదు. దీని ద్వారా �
గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో అంబేద్కర్ స్ఫూర్తిని చూశానని, అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనను కలవాలనుకునే వారు మొక్కలు నాటాలని కోరేవారని అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ గుర్
ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియాచాలెంజ్ ఉద్యమంలా ముందుకు సాగుతున్నది. గురువారం గ్రీన్ఇండియాచాలెంజ్లో పాల్గొన్న కథానాయిక మెహరీన్ రామానాయుడు స్టూడియోలో మ
పర్యావరణ పరిరక్షణ ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశి థరూర్ కొండాపూర్, సెప్టెంబర్ 8: పర్యావరణ పరిరక్షణక భవిష్యత్తు తరాల కోసం ఎంతో అవసరమని, అందువల్ల ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షి�