హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ)/బేగంపేట్/ ఉప్పల్: గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతా ల్లో ఆయన అభిమానులు కేక్కట్ చేసి, మొక్కలు నా టాఘనంగా ఎంపీ సంతోష్ బర్త్డేరు. ఢిల్లీలో సహచర ఎంపీలు కేక్ కట్ చేసి, మొ క్కలు నాటారు. ఎప్పటిమాదిరిగానే ఎంపీ సంతోష్కు
మార్ తన బర్త్డేను బేగంపేటలోని దేవనార్ అంధుల పాఠశాలలో జరుపుకున్నారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, వారితో గడిపారు. పాఠశాల ఆవరణలో మొ క్కనాటారు. ఉప్పల్ భగాయత్లోని హెచ్ఎండీఏ లేఔట్లో స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్రావుతో కలిసి మొక్కలు నాటారు. ప్రగతిభవన్లో సంతోష్కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.