హరితహారంలో భాగంగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలని నల్లగొండ పీడీ శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం చందంపేట మండల కేంద్రంలోని నర్సరీని ఆయన పరిశీలించారు.
మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత సమాజాన్నిఅందించాలని నిజామాబద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూచించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్ అర్బన్ పార్కులో గురవారం 76వ వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహి�
తెలంగాణ హైకోర్టు తన పనితీరుతో చరిత్రలో నిలిచిపోయేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ సుజయ్ పాల్ పిలుపునిచ్చారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను బడిలో చేర్పించే సమయంలో తప్పనిసరిగా మొక్కలు నాటాలని ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఆర్పీ పట్నాయక్ పిలుపునిచ్చారు. వారి పిల్లలతోపాటు నాటిన ఆ మొక్కలు కూడా పెరిగి వృక్షాలుగా మార�
హరితహారాన్ని స్ఫూర్తిగా తీసుకొని హరితసేన కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మె ల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల
తెలంగాణ సాధనకర్త, బంగారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు ఉజ్వల భవిష్యత్తును అందించాలని ఘట్ కేసర్ బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు బండారి
మనిషి మనుగడకు మొక్కలే జీవనాధారం మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. ఆత్మీయుల జ్ఞాపకార్థం మొక్కలు పెంచితే ఆ అనుభూతే వేరు.