ఇష్టంగా పెంచుకునే మొక్క ఎండిపోతుంటే.. మనసుకు కష్టంగా అనిపిస్తుంది. కానీ, సరైన సంరక్షణ చర్యలు పాటిస్తే.. వాడిపోతున్న మొక్క మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. ఆరోగ్యంగా పెరిగి.. కొత్త చిగురులు వేస్తుంది. వర్షాల వల్ల
డివైడర్ మధ్యలో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయని, నీళ్లు పోయించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం ఆయన మండలంలోని సుంకెట్ గ్రామంలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి
పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ‘హరితహారం’ ఇప్పుడు హరితహననంగా మారిపోయింది. మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకుని అప్పటి సర్కారు పచ్చదనం పెంపునకు కృషి చేయగా, కాంగ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధుల్లేక పంచాయతీలు నీరసించి పోతున్నాయి. ఈ ప్రభా వం హరితహారంపైనా పడింది. ఫలితంగా మొక్కల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారిం ది. బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం
జిల్లాలో లక్ష్యాలకు అనుగుణంగా నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. నస్పూర్లోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్, అటవీ శాఖ అధికారి శివ్ ఆశీష్సింగ్తో �
అడవులు మానవుడితోపాటు సకల జీవకోటి మనుగడకు ఆధారం. నేటి ఆధునిక మానవుడు తన విజ్ఞానంతో వనరులను విపరీతంగా వినియోగించుకుంటున్నాడు. అటవీ సంపదను నాశనం చేస్తూ తన మనుగడని ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు.
గ్రామాలకు పచ్చనిహారాన్ని తొడిగినట్లు, పుడమి తల్లి పచ్చదనంతో పులకరించినట్లు మండలంలోని ఏ గ్రామం చూసినా హరితవర్ణంతో కళకళలాడుతున్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం మొక్కల పెంపకంపై దృ
మొక్కలపై మమకారంతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన ఇంటిని వివిధ రకాల పండ్ల మొక్కలతో తోటలా మార్చాడు. సాధారణంగా ఎవరైనా తమ ఇంటి ఆవరణలో స్థలాన్ని బట్టి పండ్లు, పూలు, నీడ నిచ్చే మొక్కలు ఓ పది, ఇరవై పెంచడం చూస్తాం.