పర్యటనలే మనిషిని పరిపూర్ణుడిని చేస్తాయి. ‘ఓ ఏడాది గడిచిపోయే సరికి... ఇంతకుముందు చూడని ప్రదేశానికి వెళ్లిరావాలి’ అంటారు బౌద్ధ గురువు దలైలామా. ఇంటినుంచి అడుగు బయట పెట్టకపోతే మాత్రం ఉన్నచోటనే ఉండిపోతాం.
ఫార్మాసిటీ భూనిర్వాసితులకు దసరా పండుగ లోపే ఇండ్ల స్థలాలను లబ్ధిదారులకు అప్పగిస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండ ల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో తాటిపర్తి, కుర్మిద్ద, నా నక్నగర్ �
అమరావతి : భారీ వర్షాలతో అతలాకుతమైన ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. �
విజయ గర్జన సభ | వరంగల్ నగర సమీపంలోని శివారు ప్రాంతాలు మడికొండ, ఉనికిచర్ల, రాంపూర్ వద్ద ఖాళీ స్థలాలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ వినయ్ భాస్కర్, ప్రణాళికా సంఘ�
న్యూఢిల్లీ: అత్యాధునిక 118 అర్జున్ Mk-1A ట్యాంకులకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్డర్ ఇచ్చింది. రూ. 7,523 కోట్ల వ్యయంతో వీటిని సమకూర్చుకోనున్నది. తమిళనాడు రాజధాని చెన్నైలోని అవడి భారీ వాహనాల ఫ్యాక్టరీ (HVF)తో కేంద్ర