నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండ లం పుల్జాల ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థినికి పెను ప్రమాదం తప్పింది. పాఠశాలలో 3వ తరగతి చ దువుతున్న సరిత శుక్రవారం ఉదయం ఇంటర్వెల్ సమయంలో ఆడుకుంటూ భవనానికి ఉన్న రె�
Ayodhyas Ram temple | అయోధ్యలో కొత్తగా నిర్మిస్తున్న రామాలయంలో 393 పిల్లర్లు ఉంటాయని ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. రామాలయం కాంప్లెక్స్లో దాదాపు 70 శాతం ప్రాంతం పచ్చగా ఉంటుందని అన్నారు. ఆ
ప్రజాస్వామ్య మూల స్తంభాలకు బీటలు పడుతున్నాయి. ప్రతిరోజు రాజ్యాంగం అపహాస్యం చేయబడుతున్నది. చట్టబద్ధ సంస్థలన్నీ ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేయబడుతున్నాయి. వాతావరణం ద్వేషపూరితమై భగ్గున మండుతున్నది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండ లం రాంనగర్, గౌరీ, కేలీ(బీ) అటవీ ప్రాంతా ల్లో ఏర్పడిన లావా రాతి స్తంభాలను కొత్త తెలంగాణ చరిత్రకారుల బృందం నిపుణులు చకిలం వేణుగోపాల్, గిత్తె తిరుపతి, శ్రీరామోజు హరగ�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం బోర్లాల్గూడ రిజర్వ్ ఫారెస్ట్లో చిన్నరాళ్లగుట్ట మీద ప్రాకృతిక శిలాస్తంభాల (కాలమ్నార్ బసాల్ట్స్)ను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. �
తెలంగాణలో బాదామి చాళుక్యుల శాసనాలు దొరికిన ఒకే ఒక ప్రాంతం పాత మాహబూబ్నగర్ జిల్లా. ఆ జిల్లా శాసన చరిత్ర ప్రధానంగా బాదామి చాళుక్యుల శాసనాలతో మొదలవుతుంది. ఇప్పటి మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి జిల