జార్ఖండ్లో ఎక్సైజ్ కానిస్టేబుల్ నియామకాల తీరు వివాదాస్పదంగా మారింది. శారీరక దారుఢ్య పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో పలువురు ప్రాణాలు కోల్పోవటం తీవ్ర కలకలం రేపింది.
పోలీస్ ఎంపిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా కొనసాగుతుంది. ఈ పరీక్షలకు సంబంధించి ఎవరైనా దళారులుగా ఉద్యోగం ఇప్పిస్తామని లేదా క్వాలిఫై చేయిస్తామని ప్రలోభాలకు గురి చేస్తే నమ్మి మోసపోవద్దు.
రాష్ట్ర ప్రభుత్వం కొలువుల జాతరకు తెర లేపింది. వరుసగా నోటిఫికేషన్లను జారీ చేస్తున్నది. ఉద్యోగ ప్రకటనల కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న యువతలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తున్నది.
పోలీస్ నియామక ప్రక్రియలో అత్యంత కీలకమైన దేహదారుఢ్య పరీక్షలను డిసెంబర్ మొదటి వారం నుంచి నిర్వహించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను టీఎస్ఎల్పీఆర్బీ (తెలంగాణ రా
స్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్) ఫలితాలు వచ్చాయి. ఉత్తీర్ణుల జాబితాను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియమాక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) విడుదల చేసింది.