రోజుకు కనీసం 4,000 అడుగులు నడిచినా శారీరక ఆరోగ్యం బాగుంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీని ప్రకారం.. వారానికి ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ విధంగా నడిస్తే సరిపోతుంది.
అల్జీమర్స్ బాధితులు ఆందోళనకరంగా పెరిగిపోతున్నారు. ప్రస్తుతం 5.5 కోట్ల మంది చిత్తవైకల్యంతో బాధపడుతున్నారు. ఏటా కొత్తగా కోటి మంది వరకూ జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారని నిపుణులు చెబుతున్నారు.
కార్పొరేట్ సంస్థల విజయాల్లో మహిళా నాయకులు కీలకపాత్ర పోషిస్తున్నారు. అదే సమయంలో.. వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మాత్రం వెనకబడి పోతున్నారు. నాయకత్వ బాధ్యతల్లో ఉన్న మహిళలు.. ఆ విధుల్లో బందీలుగా మారుతున్న
జీవితంలో ఉత్పాదకత పెరగడానికి, మానసిక, శారీరక ఆరోగ్యానికి తొందరగా నిద్రలేవడం గొప్ప ఔషధం. అయితే చాలామందికి తెల్లవారినా అలానే నిద్రపోవడం అలవాటుగా ఉంటుంది. ఈ మత్తును వదిలించుకుని ఉదయమే నిద్ర లేవడం, రోజును శ�
ఆలుమగల బంధం సమయంతో ముడిపడి ఉంటుంది. ఇద్దరూ ఎంత ఎక్కువ సమయం కలిసి గడిపితే.. ఆ బంధం అంత చిక్కగా తయారవుతుంది. ఇంటిపని, ఆఫీసు, పిల్లల పెంపకం, ఇతర బాధ్యతల కారణంగా.. దంపతులిద్దరూ ఓ గంటైనా కలిసి గడిపేందుకు వీలు చిక్�
మితం తప్పితే అమృతమైనా విషమే. ఆహారం విషయంలోనూ ఈ మాట వర్తిస్తుంది. తినాల్సిన దానికంటే ఎక్కువగా తిన్నా.. చాలా తక్కువగా తిన్నా.. తినకూడని వాటివైపు నాలుక లాగినా అవన్నీ రుగ్మతల కిందికే వస్తాయి.